ఏఐ రంగంలో భారత్ సంచలనం
ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…
ఏఐ రంగంలో భారత్ సంచలనం: ChatGPT, Geminiలకు గట్టి పోటీ ఇస్తున్న Sarvam AI RTI SATISH: బెంగళూరు: ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది. ఇప్పటివరకు ఏఐ అంటే అమెరికా, చైనా ఆధిపత్యమే అన్న…
సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…
జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ ఆద్వర్యంలో “సమాచార హక్కు చట్టం మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం “. పై ఒక్కరోజు వర్క్ షాప్ 15-06-2025 ఆదివారం రోజు హైదరాబాద్ సూర్య లోక్ కాంప్లెక్స్, అబిడ్స్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి…
ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ…
యాదాద్రి జిల్లా రామన్నపేట మండల తహశీల్దార్ కార్యాలయం లో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ పనిపై వెళ్లగా అక్కడ కార్యాలయంలో అందరికి ఎదురుగా కనబడేవిధంగా ఉండాల్సిన సమాచార హక్కు చట్టం బోర్డు కనడలేదు. కార్యాలయంలో మొత్తం తిరిగి పరిశీలించి…
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ సతీష్ యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మరియు సంస్థ…
ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు *భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ దేశ…
జనవరి 06 (Rtisatish.Com) ప్రజా పాలన కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ భాగస్వామ్యం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ను స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, మండల తహశీల్దార్ హరికృష్ణ, గ్రామ…
Rtisatish:- యాదాద్రి జిల్లా సమాచార హక్కు చట్టం 2005 వ సంవత్సరం లో అక్టోబర్ 12వ తేదీన ప్రజలకు అందుబాటులోకి ఈచట్టం అమలులోకి వచ్చింది. నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆర్టీఐ రక్షక్…
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామస్థురాలు కానుగు అండాలుకు భర్త చనిపోయిన కూడా గత నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ కోసం కార్యలయాలలో మోర పెట్టుకున్న నాకు పెన్షన్ రావట్లేదని గ్రామంలో, మండల కార్యాలయంలో అధికారుల చుట్టు తిరిగిన ఎక్కడికెళ్లినా…