రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు
యాదాద్రి జిల్లా రామన్నపేట మండల తహశీల్దార్ కార్యాలయం లో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ పనిపై వెళ్లగా అక్కడ కార్యాలయంలో అందరికి ఎదురుగా కనబడేవిధంగా ఉండాల్సిన సమాచార హక్కు చట్టం బోర్డు కనడలేదు. కార్యాలయంలో మొత్తం తిరిగి పరిశీలించి…












