నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా?

  సమాచార హక్కు చట్టం: అధికారుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న ప్రజాస్వామ్య ఆయుధమా? RTI SATISH: ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యంలో పాలకులు యజమానులు కారు — ప్రజలే అసలైన యజమానులు. కానీ ఆ యజమానులే ప్రశ్నలు అడిగితే, సమాధానాలు దాచిపెట్టే పరిస్థితి ఎందుకు…

Continue reading
ఆర్టీఐ మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం

జస్టిస్ యాక్సెస్ నెట్వర్క్ ఆద్వర్యంలో “సమాచార హక్కు చట్టం మరియు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం “. పై ఒక్కరోజు వర్క్ షాప్ 15-06-2025 ఆదివారం రోజు హైదరాబాద్ సూర్య లోక్ కాంప్లెక్స్, అబిడ్స్ లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథి…

Continue reading
ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్

ఆర్టీఐ రక్షక్ ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన – ఆర్టీఐ సతీష్ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ యొక్క ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ…

Continue reading
రామన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యంగా మూలకు పడేసిన సమాచార హక్కు బోర్డు

యాదాద్రి జిల్లా రామన్నపేట మండల తహశీల్దార్ కార్యాలయం లో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ పనిపై వెళ్లగా అక్కడ కార్యాలయంలో అందరికి ఎదురుగా కనబడేవిధంగా ఉండాల్సిన సమాచార హక్కు చట్టం బోర్డు కనడలేదు. కార్యాలయంలో మొత్తం తిరిగి పరిశీలించి…

Continue reading
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ రక్షక్ టీం

పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారిని సన్మానించిన ఆర్టీఐ సతీష్ యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.కూరేళ్ల విఠలాచార్య గారిని ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ మరియు సంస్థ…

Continue reading
ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆర్టీఐ రక్షక్ రాష్ట్ర కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు *భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ దేశ…

Continue reading
ప్రజా పాలన కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ భాగస్వామ్యం

జనవరి 06 (Rtisatish.Com) ప్రజా పాలన కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ సంస్థ భాగస్వామ్యం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ను స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, మండల తహశీల్దార్ హరికృష్ణ, గ్రామ…

Continue reading
సమాచార హక్కు దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ పేషేంట్లకు ఆర్టీఐ రక్షక్ టీం పండ్ల పంపిణి

Rtisatish:- యాదాద్రి జిల్లా సమాచార హక్కు చట్టం 2005 వ సంవత్సరం లో అక్టోబర్ 12వ తేదీన ప్రజలకు అందుబాటులోకి ఈచట్టం అమలులోకి వచ్చింది. నేటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆర్టీఐ రక్షక్…

Continue reading
RTI చట్టం పై అవగాహన

Rti act information, Telangana State information commission, Right to information act india సమాచార హక్కు చట్టం ౼2005 గురుంచి ప్రతి ఒక్కరికి అవగాహనా కలిగి ఉండాలి సమాచార హక్కు చట్టం ఇది చాలా కీలకమైన చట్టం. ప్రభుత్వ…

Continue reading
ఆర్టీఐ యాక్ట్ సక్సెస్ స్టోరీ

ఆర్టీఐ యాక్ట్ సక్సెస్ స్టోరీ పౌరుల అవగాహన కోసం RTI చట్టంపై స్టోరీ ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అవినీతి అక్రమాలను వెలికి తీసి దానిపై ఫైట్ చేయాలని రవి అనే ఆసక్తిగల మరియు దృఢమైన వ్యక్తి ఉండేవాడు. రవి ప్రభుత్వంలో పారదర్శకత…

Continue reading